AP TET 2024 : TET పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ వచింది. డీఎస్సీ కంటే ముందే టెట్ పరీక్ష నిర్వహించాలని AP విద్యాశాఖ యోచిస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని.. రెండు మూడు రోజుల్లో టెట్ నోటీసు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.

2022లో టెట్ పరీక్షను నిర్వహించింది. 2022, 2023లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారు కూడా ఉన్నారు.దీంతో పాటు గతంలో అనర్హులు కూడా టెట్‌ రాసేందుకు అవకాశం కల్పించాలన్నారు.  టెట్ నిర్వహిస్తే 500,000 మందికి పైగా పరీక్షా రాస్తారని ఒక అంచనా.

మరోవైపు టెట్ రాసే అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోని నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం జారి చేసింది.

ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారు అనర్హులు:

బీఈడీ చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశం లేదని తాజా ఉత్తర్వుల ద్వారా స్పష్టమవుతున్నది.

Click Here to Download

AP TET 2024 Paper-II ఉత్తర్వులు :

గ్రాడ్యుయేషన్‌లో 40% మార్కులతో B.Ed కోర్సులో పూర్తీ చేసిన SC/ST/BC మరియు PH అభ్యర్థులకు APTET-2024లో పేపర్-II కి హాజరయ్యేందుకు డిగ్రిలో కనీస అర్హత మార్కులను 40% గా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
APTET 2024 Qualifying Marks 40% for SC/ST/BC/PH to appear for AP TET Paper -II Memo 1331600
AP TET 2024 Guidelines

Follow us on- Facebook | YouTube | Telegram| Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *